Posts

Showing posts from April, 2020

Puja ye puvvu tho cheyyali పూజ ఏ పూవు తో చేయాలి

ఏ దేవుడుకు ఎటువంటి పూలు వలన ఫలితం ఎక్కువ తెలుసా.. దేవునికి విడి పూల కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే ప్రత్యక ఫలితం లబిస్తుంది* దేవునికి వేసే పుష్పాలు విచ్చుకున్నట్లు అయితే.. మీ జీవితం..భవిష్యతు.. భాగుంటుంది 1.దేవునికి కాగితం పూల మాలను వేస్తే.. నిత్య దరిద్రులు అవుతారు 2.దేవునికి ప్లాస్టిక్ పూలమాలను వేస్తే.. చర్మ వ్యాధి వస్తుంది. 3.ఒకరు పూజ చేస్తున్నప్పుడు మరొకరు ఒక పువ్వు తీసుకొని పూజ చేస్తే.. గ్యాస్ట్రిక్ వ్యాధి వస్తుంది. 4.పాడయిన పూలతో పూజ చేస్తే.. దేహంలో అయిన గాయాలు నయం కావు. 5.పురుగులు ఉన్న పూలతో పూజ చేస్తే.. పుండ్లలో పురుగులు ఎక్కువ అవుతాయి. 6.సువాసన నిండి ఉన్న పూలతో పూజ చేస్తే.. మీ జీవితం సుఖమయం అవుతుoది. 7.పూజకు ముందే పూల వాసనను ఎవరైతే చూస్తారో వారికీ అస్తమా ,హృదయ సంబoద సమస్యలు ఎదుర్కొంటారు. 8.ఎవరైతే దేవుని పూజకు మొగ్గలను వాడతారో వారి చిన్న పిల్లలకు ఆరోగ్య లోపం ఏర్పడుతుంది. 9.ఎవరైతే దేవునికి కనకాంభరం పూలతో పూజచేస్తారో వారికీ జేవితంలో ప్రశాంతత లబించదు . కనకాంబరం పూలు పూజకు పనికిరావు. 10.విచ్చని పూలతో పూజ చేస్తే.. మీ పనులు చాలా ఆలస్యం గానూ , కొన్ని సార

Ammavariki ishtamaina naivedyam

*అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం.* 🍁🍁🍁🍁  లలితా సహస్రనామంలో తెలిపిన వివరాలు: లలితా సహస్రనామంలో ఎన్నో సాధన రహస్యలతో పాటు ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యం కూడా వివరించి ఉంది అవి ఏంటో తెలుసుకుందాము. 1. *గుడాన్నప్రీత మానసా:*  గుడాన్నం అంటే బెల్లం, బియ్యం కలిపి చేసే వంట. లలితామ్మవారికి గుడాన్నం అంటే ప్రీతి. బెల్లంకి నిలువ దోషం లేదు. రోజు కొద్దిగా పానకం కానీ బెల్లం ముక్క పెట్టిన చాలు 2. *స్నిగ్ధౌదన ప్రియా:* స్నిగ్ధ అంటే తెల్లని, ఓదనము అంటే అన్నం, ప్రియా అంటే ఇష్టపడటం. తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి అని లౌకికార్థం. తెల్లటి అన్నం అనగానే తెలుపు వర్ణమని కాదు, స్వచ్ఛమైన పదార్థాన్ని ఇష్టపడే తల్లి అని పారమార్థికార్థం. తెల్లగా ఉండే కొబ్బరిని ఉపయోగించి చేసే కొబ్బరి అన్నం ఆ తల్లికి ఇష్టం. 3. *పాయసాన్నప్రియా* :  క్షిరాన్నం పయః అంటే పాలు, అన్నం అంటే వండబడిన బియ్యం. పాలు, బియ్యానికి మధుర పదార్థం జత చేసి వండిన వంట. ఆ తల్లికి ఈ వంటకం మీద ప్రీతి ఎక్కువ. 4. *మధుప్రీతా* : మధు అంటే తేనె అనే అర్థం కూడా ఉంది. ప్రీతా అంటే ఇష్టపడటం. తేనె వంటిపదార్థాలను ఇష్టపడటం అని బాహ్యార్థం. తేన గారెలు కలిపి నివ

Rajahmundry history

*రాజమహేంద్రవరం లోని కొన్ని ప్రదేశాల పూర్వపు చరిత్ర .....* *1) రాజమండ్రి కేంద్ర కారాగారం*  ఇది మెదట్లో ఒక కోట. దీనిని 2-3 శతాబ్ధాల క్రితం భారత దేశానికి వర్తకం చెయ్యడానికి వచ్చిన డచ్ వారు నిర్మించారు. తరువాత ఈ కోట ఆంగ్లేయుల పరిపాలనలో కారాగారం క్రింద మార్చబడింది. 1847 సంవత్సరము నుండి ఈ కారాగారానికి సెంట్రల్ జైల్ స్థాయి కల్పించబడింది. *2) ఆల్కాట్ గార్డెన్స్* ఒకప్పుడు దివ్యజ్ఞాన సమాజ కార్యకలాపలు, సమావేశాలు జరిగే ఈ ప్రదేశం దివ్య సమాజ నాయకుడైన ఆల్కాట్ పేరు మీద పెట్టబడింది. దివ్యజ్ఞాన సమాజమ్. *3) ఇన్నీసుపేట* 1865 సంవత్సరంలో అప్పటి సబ్ కలక్టర్ ఇన్నిసిన్ ద్వార వలస స్థావరంగా ఏర్పాటు చెయ్యబడింది. ఇన్నీసుపేట సరిహద్దులు కుమారి టాకీసు నుండి రాజమండ్రి జూనియర్ కాలేజి వరకు. 1910 సంవత్సరం తరువాత నుండి ఇప్పటి వరకు ఇన్నీసుపేట సరిహద్దులు కుమారి టాకీసు నుండి వీరేశలింగం థియోలాజికల్ కళాశాల వరకు విస్తరించబడింది. *4) రామదాసు పేట* జానపద గాయకుడైన యెడ్ల రామదాసు పేరు మీద ఈ ప్రాంతం పిలువబడుతోంది. యెడ్ల రామదాసు తన జానపద గేయాలలో వేదాంతాన్ని, అహింసావాదాన్ని వ్యాప్తి చేశాడు. రామదాసు పేట కోరుకొండ రోడ్డు మ