Posts

శ్రీరంగంలోని అమ్మవారు శ్రీ రంగనాయకి అమ్మవారి పాదకమలాలను దర్శనం చేసుకుందాం

Image
శ్రీరంగంలోని అమ్మవారు శ్రీ రంగనాయకి అమ్మవారి పాదకమలాలను దర్శనం చేసుకుందాం.      సంవత్సరానికి ఒక్క సారి మాత్రమే పాదాలను చూడగలం.దీనిని "తిరువడి సేవ" అని పిలుస్తారు.

ద్వాదశ జ్యోతిర్లింగాలు

ద్వాదశ జ్యోతిర్లింగాలు తెలుసుకోండి. 12 రాశులకు కూడా తెలుసుకోండి. కానీ మన రాశికి సరిపడిన జ్యోతిర్లింగమేదో తెలుసా? మేషం       -   రామేశ్వరం    -  తమిళనాడు వృషభం    -   సోమనాథ్     -  గుజరాత్ మిధునం   -   నాగేశ్వరం     -  గుజరాత్ కర్కాటకం -   ఓంకారేశ్వరం -  మధ్యప్రదేశ్ సింహం     -   వైద్యనాథ్      -  jharkhand కన్య         -   శ్రీశైలం           -  ఆంధ్ర ప్రదేశ్ తుల        -   మహాళేశ్వరం -  మధ్యప్రదేశ్ వృశ్చికం   -   ఘృష్ణేశ్వరం   -  మహారాష్ట్ర ధనుస్సు   -  విశ్వేశ్వరం     -  కాశి మకరం     -  భీమశంకరం   - మహారాష్ట్ర కుంభం     -  కేదారేశ్వరం    - ఉత్తరాఖండ్ మీనం       - త్రయంబకేశ్వరం - మహారాష్ట

Kolhapur mahalakshmi decorated with grapes on the eve of Akshaya trithiya

Image
Kolhapur mahalakshmi decorated with grapes on the eve of  Akshaya trithiya

అంతుచిక్కని కొన్ని దేవాలయల రహస్యాలు

అక్కడికి వెళ్లి... ఆ ప్రాంతాల రహస్యాల గుట్టు విప్పగలరా??? భారత దేశం పుణ్యక్షేత్రాలకు నిలయమన్న విషయం తెలిసిందే. అయితే వీటిలో చాలా పుణ్యక్షేత్రాలు అద్భుతమైన ఇంజనీరింగ్ పరిజ్జానికి నిలయాలు. దీంతో సదరు ఆలయాల నిర్మాణంలో దాగున్న కిటుకులను ఇప్పటికీ తెలుసుకోవడం అసాధ్యమవుతోంది. కొన్ని క్షేత్రాల నిర్మాణానికి వినియోగించిన ముడి పదార్థాల ఏమిటన్న విషయం నిగూడర రహస్యమైతే మరికొన్నింటిలో భవనాలు, గుళ్లు, గోపురాల నిర్మాణానికి వాడిన ఇంజనీరింగ్ విధానం ఎటువంటిదన్నతి తెలుసుకోవడానికి మహామహులు తలలు బద్దలు కొట్టు కుంటున్నారు. మరికొన్ని క్షేత్రాలు సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. అటువంటి రహస్యాలతో కూడిన క్షేత్రాల్లో కొన్నింటి వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్లినప్పుడు వాటి రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నించండి. ప్రపంచం దష్టిని ఆకర్శించండి... 1. గాలిలో తేలే స్తంభం... ప్రతి పుణ్యక్షేత్రంలోని గుడిలో అనేక స్థంభాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. స్థంభం అంటే భూమి పై ఉంటూ పై కప్పును మోసేది అనేది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో ఉన్న వీరభద

simhadri Appanna nijarapu darshanam

Image
Real photo of simhachalam Appanna nijarapu darshanam సింహాచలం ....... చందనోత్సవం శ్రీ వరాహ నారసింహ స్వామి "ప్రహ్లాద వరదుదు కేవలం ప్రహ్లాదునీ రక్షించి ప్రహ్లాద భద్ర భద్రంతే ప్రీతోహం" అంటూ తృప్తిగా ప్రహ్లాదుని కోరిక మేరకు లక్ష్మి వరాహనృసింహ స్వరూపుడుగా నిలచిన భక్తి సులభుడు. విశాఖపట్నంలో గల శ్రీ సింహగిరి అనే సింహాచల క్షేత్రంలో వెలసి వున్నాడు శ్రీ లక్ష్మి వరాహ నారసింహుడు. వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయగా చెప్పబడి స్వామికి సంవత్సర కాలంగా వున్న చందనపు పూతనంతటిని జాగ్రత్తగా వేరుచేసి, యధావిదిగా అర్చనాదులన్నింటిని జరుపి కొన్ని గంటలు మాత్రమే నిజ రూప దర్శనం భక్తులకు కల్పించడం ఆనాటి ప్రత్యేకత. ఎక్కడెక్కడి నుంచో ఎంతెంత దూరాల నుంచో చందనం మొక్కుకొని కోర్కెలు తీర్చుకున్న భక్తులు రావడం, చందనం సమర్పించడం, స్వామి శరీరం నుండీ తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఆనాటి ప్రత్యేకత. శ్లో|| యఃకరోతి తృతీయాయాం కృష్ణం చందన భూషితం వైశాఖస్య సితేపక్షే సయాత్యచ్యుత మందిరం || అనగా వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి చందన లేపనమిచ్చిన విష్ణు సాలోక్యం కలుగుతుందని అర్థం. ఇదియే అక్షయ తృతీయ. అదే అ

Saligrama in Ahobila Shri Lakshmi Narasimha Swamy temple

 Saligrama in Ahobila Shri Lakshmi Narasimha Swamy temple. Lord Narasimha is visible inside the Saligrama.  Please watch carefully. A rare opportunity for such darshan.

నేపాల్ లోని ఖాట్మండు లో వున్న పశుపతినాథ్ దేవాలయం

Image
ఇది నేపాల్ లోని ఖాట్మండు లో వున్న పశుపతినాథ్ దేవాలయం వున్నది.ఈ దేవాలయానికి ఏంతో కష్టపడి చేరుకోవాలి మరి పశుపతినాథ్ పోటో కూడ చాలా కష్టపడి పోటో తీసి పంపారు.